గదిలో బంధించి, సింగపూర్లో హైదరాబాద్ వ్యాపారి హత్య, రూ.3 కోట్లు డిమాండ్
సింగపూర్లో హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. మృతుడు కుషాయిగూడకు చెందిన వాసుదేవరావుగా గుర్తించారు.
హైదరాబాద్: సింగపూర్లో హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. మృతుడు కుషాయిగూడకు చెందిన వాసుదేవరావుగా గుర్తించారు.
ఆయన కుషాయిగూడలో వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం పేరుతోనే దుండగులు ఆయనను సింగపూర్ రప్పించుకున్నారు. అక్కడకు వెళ్లాక ఆయనను ఓ గదిలో బంధించారు.

అనంతరం హైదరాబాదులోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సింగపూర్ నుంచి ఫోన్ చేశారు. వాసుదేవరావును మేం బంధించామని, అతనిని విడిచిపెట్టాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే అంతగా ఉన్నవాళ్లం కాదని, అంత ఇచ్చుకోలేమని బాధితులు చెప్పారు. ఈ మేరకు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేశారు. ఆ తర్వాత దుండగులు ఆయనను హత్య చేశారు. ఈ పని చేసింది సింగపూర్కు చెందినవారా, ఇక్కడి వారా తేలాల్సి ఉంది.
More From
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications