ఏం చేయలేకపోయా, రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అని బాధపడ్డా: జూపల్లి
హైదరాబాద్: తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ప్రజలకు ఏమీ చేయలేకపోయానని, అప్పుడు తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడ్డానని మంత్రి జుపల్లి కృష్ణా రావు బుధవారం నాడు వ్యాఖ్యానించారు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. బుధవారం నాడు ఎంపీపీల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాలే అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. వాటిని ప్రజలలోకి తీసుకు వెళ్లవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులదే అన్నారు.

ఎంపీపీల వేతనాన్ని రూ.1500 నుంచి రూ.10వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుదే అన్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా మండల, జిల్లా పరిషత్లకు నిధులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications