ఒకేరోజు రెండు వెట్రన్లు : కాళేశ్వరం 3,4 వెట్ రన్లు సక్సెస్
పెద్దపల్లి : తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఇప్పటికే ఒకటి, రెండో వెట్ రన్లను అధికారులు విజయవంతంగా పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఇవాళ మూడు, నాలుగో వెట్ రన్లను సక్సెస్ ఫుల్ చేశారు.
3,4 వెట్ రన్లు సక్సెస్ ..
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం వద్ద భూగర్భంలో పంప్ హౌస్ నిర్మించిన సంగతి తెలిసిందే. నాలుగో మోటార్ పంపు వెట్ రన్ ను సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, ఈఎన్సీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అంతకుముందు చేపట్టిన మూడో పంపు వెంట్ రన్ కూడా విజయవంతమైంది. ఏప్రిల్ 24, 25 తేదీల్ల మొదటి, రెండో వెట్ రన్లను అధికారులు విజయవతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

అధికారుల హర్షం
ఇవాళ ఒక్కరోజే రెండు పంపుల వెట్ రన్ విజయవంతం అవడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో భాగంగా నంది మేడారం వద్ద అండర్ టన్నెల్ లో భారీ పంపు హౌస్ నిర్మించారు. ఇక్కడికొచ్చిన నీటిని పక్కనే ఉపరితలంలో ఉన్న మేడారం రిజర్వాయర్ లో ఎత్తిపోసేందుకు పంప్ హౌస్ లో ఏడు భారీ మోటర్లను ఏర్పాటు చేశారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications