ఒకేరోజు రెండు వెట్రన్లు : కాళేశ్వరం 3,4 వెట్ రన్లు సక్సెస్
పెద్దపల్లి : తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఇప్పటికే ఒకటి, రెండో వెట్ రన్లను అధికారులు విజయవంతంగా పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఇవాళ మూడు, నాలుగో వెట్ రన్లను సక్సెస్ ఫుల్ చేశారు.
3,4
వెట్
రన్లు
సక్సెస్
..
పెద్దపల్లి
జిల్లా
ధర్మారం
మండలం
నందిమేడారం
వద్ద
భూగర్భంలో
పంప్
హౌస్
నిర్మించిన
సంగతి
తెలిసిందే.
నాలుగో
మోటార్
పంపు
వెట్
రన్
ను
సీఎం
ఓఎస్డీ
శ్రీధర్
రావు
దేశ్
పాండే,
ఈఎన్సీ
వెంకటేశ్వర్లు
ప్రారంభించారు.
అంతకుముందు
చేపట్టిన
మూడో
పంపు
వెంట్
రన్
కూడా
విజయవంతమైంది.
ఏప్రిల్
24,
25
తేదీల్ల
మొదటి,
రెండో
వెట్
రన్లను
అధికారులు
విజయవతంగా
నిర్వహించిన
సంగతి
తెలిసిందే.
అధికారుల
హర్షం
ఇవాళ
ఒక్కరోజే
రెండు
పంపుల
వెట్
రన్
విజయవంతం
అవడంపై
అధికారులు
సంతోషం
వ్యక్తం
చేశారు.
కాళేశ్వరం
ప్రాజెక్టు
లింక్-2లో
భాగంగా
నంది
మేడారం
వద్ద
అండర్
టన్నెల్
లో
భారీ
పంపు
హౌస్
నిర్మించారు.
ఇక్కడికొచ్చిన
నీటిని
పక్కనే
ఉపరితలంలో
ఉన్న
మేడారం
రిజర్వాయర్
లో
ఎత్తిపోసేందుకు
పంప్
హౌస్
లో
ఏడు
భారీ
మోటర్లను
ఏర్పాటు
చేశారు.