2097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్, టీవీ, రేడియోల్లో ప్రచారం నిషేధం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత స్థానిక సమరం ప్రచారం ముగిసింది. ఈసారి టీవీలు, రేడియోల్లో ప్రచారం నిషేధిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానికేతరులు ఉండొద్దని స్పష్టంచేసింది.
పోలింగ్కు
ఏర్పాట్లు
..
తొలి
విడత
2166
ఎంపీటీసీ
స్థానాలకు
నోటిఫికేషన్ను
ఎన్నికల
సంఘం
జారీచేసింది.
అయితే
69
స్థానాలు
ఏకగ్రీవం
అవడంతో
2097
చోట్ల
సోమవారం
పోలింగ్
నిర్వహించారు.
ఇక
జెడ్పీటీసీ
విషయానికొస్తే
197
జెడ్పీటీసీ
స్థానాలకు
నోటిఫికేషన్
ఇవ్వగా
రెండుచోట్ల
ఏకగ్రీవం
కావడంతో
195
స్థానాలకు
ఎన్నికలు
నిర్వహిస్తారు.
నిజామాబాద్
జిల్లాలో
ఒకటి,
జగిత్యాల
జిల్లా
కోరుట్ల
జెడ్పీటీసీ
ఏకగ్రీవం
కావడంతో
మిగతా
చోట్ల
ఎన్నికలు
నిర్వహిస్తారు.
సర్వం
సిద్ధం
..
ఈ
నెల
6
సోమవారం
ఉదయం
7
గంటల
నుంచి
పోలింగ్
ప్రారంభమవుతోంది.
సాయంత్రం
5
గంటల
వరకు
సమయం
నిర్దేశించారు.
అయితే
క్యూలైన్లో
ఉన్నవారికి
ఓటేసే
అవకాశం
కల్పిస్తారు.
మావోయిస్టు
ప్రభావిత
ప్రాంతాల్లో
మాత్రం
సాయంత్రం
4
గంటలకే
పోలింగ్
ప్రక్రియ
ముగిస్తామని
ఎన్నికల
అధికారులు
శనివారం
ఒక
ప్రకటనలో
తెలిపారు.