అమీర్పేట్-ఎల్బీనగర్ మెట్రో లైన్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
హైదరాబాద్: నగరంలో రెండో దశ మెట్రో రైలు మార్గం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12.15గంటలకు ఎల్పీనగర్-అమీర్పేట మెట్రో రైలు మార్గం ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ నర్సింహన్ హాజరై ప్రారంభించనున్నారు. సీఎస్ ఎస్కే జోషీ, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులతో కలిసి బుధవారం సాయంత్రం రాజ్భవన్కు వెళ్లిన మంత్రి కేటీఆర్.. గవర్నర్ను ఆహ్వానించారు.

కాగా, ఇప్పటికే నాగోల్-మియాపూర్ మధ్య మెట్రో రైలు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎల్బీనగర్-అమీర్పేట మార్గం కూడా అందుబాటులోకి వస్తే ప్రజలకు ప్రయాణం మరింత సౌకర్యంగా ఉండనుంది.
More From
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications