అనసూయ ఇష్యూ: నారా లోకేష్కు మంత్రి కెటిఆర్ బెస్టాఫ్ లక్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, టిడిపి యువనేత నారా లోకేష్ల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. ఇరువురు నేతలు కూడా తమ తండ్రి గొప్పవాడంటే.. తమ తండ్రి గొప్పవాడని చెబుతున్నారు.
తాజాగా, గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న లోకేష్కు కెటిఆర్ బెస్టాఫ్ లక్ చెప్పారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా వీరిద్దరు వాగ్భాణాలు సంధించుకున్నారు.
గ్రేటర్ ప్రచారంలో ఉండగా అనసూయ అనే మహిళ తన వాహనానికి అడ్డుపడిందని, తాను మంత్రి కెటిఆర్ను అని భావించి డబుల్ బెడ్ రూం ఇల్లు కావాలని విజ్ఞప్తి చేసిందని చెబుతూ... లోకేష్ ట్విట్టర్లో ఆమె ఫోటోను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను మంత్రి కెటిఆర్ అకౌంట్కు ట్యాగ్ చేశారు.
దానిపై స్పందించిన కెటిఆర్.. ఇప్పటికైనా అధికారంలో ఉన్న తామే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వగలమని గుర్తించినందుకు కృతజ్ఞతలు అంటూ లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. అనసూయలాంటి పేదవారిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పనిలో పనిగా గ్రేటర్ ప్రచారంలో ఉన్న లోకేష్కు కెటిఆర్ బెస్టాఫ్ లక్ చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో మెరుగైన పార్టీ విజయం సాధించాలని కెటిఆర్ ఆకాంక్షించారు.
of
her
and
many
others
like
her
too.
Thanks
for
bringing
it
to
my
attention
&
good
luck
with
the
electioneering.
May
the
better
party
win2/2
—
KTR
(@KTRTRS)
January
28,
2016
Toured
Jubilee
Hills
&
Sanath
Nagar
constituencies
as
part
of
GHMC
elections.
Overwhelming
response
from
cadre.
pic.twitter.com/3UDeq499KB
—
Lokesh
Nara
(@naralokesh)
January
28,
2016
(Contd.)
She
has
a
question.
Where
is
her
2BHK
flat
that
was
promised?
She
&
many
others
like
her
are
waiting
for
your
answer.
—
Lokesh
Nara
(@naralokesh)
January
28,
2016