వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8 గంటల పాటు మంత్రుల సమీక్ష

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విజయ డెయిరీ సంస్థను రూ.268 కోట్ల వ్యయంతో ఆధునికీకరించనున్నట్లు మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో పశుసంవర్ధక శాఖ, ఆర్థిక శాఖ అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. సుమారు ఎనిమిది గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో వెనుకబడిన వర్గాల ప్రజలు, వృత్తిదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, శాఖల పనితీరుపై సమీక్షించారు.

English summary
Ministers Etela and Talasani review on Vijaya Diary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X