వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
8 గంటల పాటు మంత్రుల సమీక్ష
హైదరాబాద్: విజయ డెయిరీ సంస్థను రూ.268 కోట్ల వ్యయంతో ఆధునికీకరించనున్నట్లు మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో పశుసంవర్ధక శాఖ, ఆర్థిక శాఖ అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. సుమారు ఎనిమిది గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో వెనుకబడిన వర్గాల ప్రజలు, వృత్తిదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, శాఖల పనితీరుపై సమీక్షించారు.
Comments
English summary
Ministers Etela and Talasani review on Vijaya Diary.
Story first published: Thursday, November 24, 2016, 18:56 [IST]