నయీం కేసు: అనుచరులకు జైలులో రాచమర్యాదలు, అధికారులకు నోటీసులు
లంచం తీసుకుని గ్యాంగ్ స్టర్ నయీం అనుచరులకు జైలులో రాచమర్యాదలు చేశారన్న ఆరోపణపై మరికొంతమంది జైలు అధికారులకు బుధవారం మెమోలు జారీ అయ్యాయి.
హైదరాబాద్: లంచం తీసుకుని గ్యాంగ్ స్టర్ నయీం అనుచరులకు జైలులో రాచమర్యాదలు చేశారన్న ఆరోపణపై మరికొంతమంది జైలు అధికారులకు బుధవారం మెమోలు జారీ అయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే జైలర్ గోపిరెడ్డి సస్పెన్షన్ కి గురవగా, ఇప్పుడు తాజాగా ఇందుకు సహకరించిన ఇతర అధికారులపై కూడా చర్య తీసుకున్నట్లయింది.

వరంగల్ కేంద్ర కారాగారంలో నయీం అనుచరులు పాశం శీను, సుధాకర్ దగ్గర ముడుపులు పుచ్చుకుని జైలర్ గోపిరెడ్డి ఇతర అధికారులు వారికి రాచమర్యాదలు చేసినట్లు నిర్ధారణ అయింది. గ్యాంగ్ స్టర్ నయీం కేసును సీరియస్ గా తీసుకున్నామని సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితమే అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మంది అధికారులకు మెమోలు జారీ చేశారు. దీంతో ఇతర అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications