కొత్త ఏడాది సంబరాల్లో జనాలు, బ్యాంకులో చోరీకి కొందరి యత్నం
హైదరాబాద్: అందరూ న్యూ ఇయర్ సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలో బ్యాంకులో చోరీకి ప్రయత్నించారు కొందరు. ఈ సంఘటన హైదరాబాదు సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్లో చోటు చేసుకుంది.
అబ్దుల్లాపూర్ మెట్లోని గ్రామీణ వికాస బ్యాంకులో కొందరు ఆదివారం అర్ధరాత్రి చోరీకి ప్రయత్నం చేశారు. అందరూ కొత్త ఏడాది సంబరాల్లో మునిగితేలడంతో తమ పని సులువు అవుతుందని భావించారు.

కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. కన్నం వేసి లోపలకు వెళ్లారు. కానీ లాకర్లు తెరుచుకోలేదు. దీంతో వెనుదిరిగారు. అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల్లోని వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. న్యూఇయర్ వేడుకల్లో పలుచోట్ల కొన్ని విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications