ఉల్లి అమ్మకాలు మళ్లీ మొదలయ్యాయి
హైదరాబాద్: ఎట్టకేలకు నగరంలో ఆగిపోయిన ఉల్లి అమ్మకాలు మళ్లీ ప్రారంభమైయ్యాయి. చిల్లర కొరత కారణంగా మలక్ పేట్ గంజ్ మార్కెట్ యార్డులో గత కొన్ని రోజులగా ఉల్లి అమ్మకాలను మార్కెట్ యార్డు నిర్వాహులు ఆపేశారు. దీంతో చిరువ్యాపారులకు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన మార్కెటింగ్ శాఖ అధికారులు ఉల్లి తీవ్రతను ప్రభుత్వానికి వివరించారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. మార్కెట్ యార్డు నిర్వాహుకలతో చర్చలు జరిపి.. సమస్యను పరిష్కారించారు.












Click it and Unblock the Notifications