వల్లబాయ్ పటేల్ జీవిత చరిత్రను ఫాఠ్యాంశంగా చేర్చాలి. లక్ష్మణ్
హైదరాబాద్ :దేశ తొలి హోంశాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
సర్థార్ పటేల్ జయంతిని పురస్కరించుకొని అసెంబ్లీ వద్ద ఉన్న పటేల్ విగ్రహానికి ఆయన పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.పటేల్ కృషి వల్లే ఆనాడు హైదరాబాద్ భారత్ లో విలీనమైందన్నారు.

ఈనాటి తరానికి హైద్రాబాద్ చరిత్రను తెలిపాల్సిన అవసరం ఉందన్నారు.ఈ మేరకు అప్పటి హైద్రాబాద్ రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ మేరకు ఈ చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.
అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారత్ లో విలీనం కావడానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని మరువరానిదన్నారు. పటేల్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాల్సిన అవసరం ఉందన్నారాయన.పటేల్ జీవిత చరిత్రం ఆధారంగా ఈ తరానికి చరిత్ర గురించి తెలుసుకొనే అవకాశం దక్కుతోందన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications