వల్లబాయ్ పటేల్ జీవిత చరిత్రను ఫాఠ్యాంశంగా చేర్చాలి. లక్ష్మణ్
హైదరాబాద్ :దేశ తొలి హోంశాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
సర్థార్ పటేల్ జయంతిని పురస్కరించుకొని అసెంబ్లీ వద్ద ఉన్న పటేల్ విగ్రహానికి ఆయన పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.పటేల్ కృషి వల్లే ఆనాడు హైదరాబాద్ భారత్ లో విలీనమైందన్నారు.

ఈనాటి తరానికి హైద్రాబాద్ చరిత్రను తెలిపాల్సిన అవసరం ఉందన్నారు.ఈ మేరకు అప్పటి హైద్రాబాద్ రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ మేరకు ఈ చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.
అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారత్ లో విలీనం కావడానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని మరువరానిదన్నారు. పటేల్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాల్సిన అవసరం ఉందన్నారాయన.పటేల్ జీవిత చరిత్రం ఆధారంగా ఈ తరానికి చరిత్ర గురించి తెలుసుకొనే అవకాశం దక్కుతోందన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications