'తప్పు చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ను అయినా ప్రజలు ప్రశ్నిస్తారు'
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్పు చేస్తే ప్రజలకు అడిగే హక్కు ఉందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ప్రజలకు దూరమైతే పదవులు కోల్పోతారని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్పు చేస్తే ప్రజలకు అడిగే హక్కు ఉందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ప్రజలకు దూరమైతే పదవులు కోల్పోతారని వ్యాఖ్యానించారు.
ఎవరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్కు బాగా తెలుసునని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్గా నియమితులైన డాక్టర్ ఆయాచితం శ్రీధర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరిగింది.

తొలుత అఫ్జల్గంజ్లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలోని కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడారు. ప్రజలకు దూరమైతే పదవులు కోల్పోతారని చెప్పారు. తప్పు చేస్తే సీఎంను సైతం అడిగే హక్కు ప్రజలకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications