'తప్పు చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ను అయినా ప్రజలు ప్రశ్నిస్తారు'
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్పు చేస్తే ప్రజలకు అడిగే హక్కు ఉందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ప్రజలకు దూరమైతే పదవులు కోల్పోతారని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్పు చేస్తే ప్రజలకు అడిగే హక్కు ఉందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ప్రజలకు దూరమైతే పదవులు కోల్పోతారని వ్యాఖ్యానించారు.
ఎవరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్కు బాగా తెలుసునని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్గా నియమితులైన డాక్టర్ ఆయాచితం శ్రీధర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరిగింది.

తొలుత అఫ్జల్గంజ్లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలోని కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడారు. ప్రజలకు దూరమైతే పదవులు కోల్పోతారని చెప్పారు. తప్పు చేస్తే సీఎంను సైతం అడిగే హక్కు ప్రజలకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications