విచిత్ర తీర్పు: న్యాయం చేయాలని అడిగితే అన్యాయమైన తీర్పిచ్చిన పంచాయతీ పెద్దలు, కేసు
కట్టుకున్నొడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తీరు మార్చుకోవాలని చెప్పినా.. వినిపించుకోలేదు. లాభం లేదనుకొని పంచాయతీ పెద్దలకు విషయం తెలిపింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. కానీ వారు మాత్రం వివాహితకు అన్యాయమైన తీర్పునిచ్చారు. తనకు న్యాయం జరగలేదు అని ఆ ఇల్లాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకకు చెందిన హరిబాబుకి ఐదేళ్ల క్రితం జ్యోతితో వివాహామైంది. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. అయితే హరిబాబు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన జ్యోతి.. ఇదేంటని నిలదీసింది. ఈ విషయంపై వారికి గొడవలు కూడా జరిగాయి. తనకు న్యాయం చేయాలని గ్రామ పంచాయతీ పెద్దలను కోరింది.

అయితే పంచాయతీ పెద్దలు మాత్రం విచిత్రమైన తీర్పునిచ్చారు. న్యాయం చేరమని జ్యోతి కోరితే.. ఆమె భర్తకు జస్టిస్ చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు ఎకరాం పొలం పేరున రాయాలని, అంతేకాదు హరిబాబు ఆమెతో ఉండాలని తీర్పునిచ్చారు. వారి తీర్పు విన్న జ్యోతి ఖంగుతిన్నది. గ్రామ పెద్దల తీర్పుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించింది. దీంతో గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications