రాజ్యసభ ఎన్నికలు, కాంగ్రెస్కు చేదు: మూడు స్థానాలు గెలిచిన టీఆర్ఎస్, వీరే
హైదరాబాద్: తెలంగాణలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడు సీట్లు కైవసం చేసుకుంది. మూడు స్థానాలకు గాను నలుగురు బరిలో నిలిచారు.
ముగ్గురు టీఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్కు 10 ఓట్లు మాత్రమే వచ్చాయి.

టీఆర్ఎస్ అభ్యర్థులు సంతోష్ కుమార్ (32 ఓట్లు), బడుగల లింగయ్య యాదవ్ (32 ఓట్లు), బండ ప్రకాశ్లు (33 ఓట్లు) గెలుపొందారు. కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నుంచి గత నాలుగేళ్లుగా పలువురు తెరాసలో చేరారు. వారు అందరూ అధికార పార్టీ అభ్యర్థులకే ఓటేశారు.
More From
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications