ఆ జీవో వివరాలు మా ముందుంచండి: హైకోర్టులో కేసీఆర్కు ఊరట
హైదరాబాద్: 123 జీవో విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి మంగళవారం నాడు తాత్కాలిక ఊరట లభించింది. 123 జీవో పైన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పైన హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఇది ప్రభుత్వానికి స్వల్ప ఊరట. తీర్పును గురువారానికి వాయిదా వేసింది.
వ్యవసాయ కూలీల పరిహారంతో కూడిన సవరణల జీవోలను తమ ముందు ఉంచాలని హైకోర్టు డివిజన్ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది.

భూసేకరణ జీవో 123 రద్దు అంశంపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అప్పీల్ చేసింది. దీంతో, మంగళవారం విచారణ జరిగింది.
నిర్వాసితులకు, రైతు కూలీలు, చేతి వృత్తుల వారికి ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రయోజనాలు కల్పించే అంశంపై జీవో జారీ చేస్తామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. జీవో జారీ చేసి దాని ప్రతిని తమకు సమర్పించాలని ఆదేశించి, విచారణను వాయిదా వేసింది.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications