వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలర్ జిరాక్స్‌ చేసిన రూ.2వేల నోటుతో మోసం

|
Google Oneindia TeluguNews

మహబూబాబాద్‌: జిల్లాలోని కురవిలో కలర్ జిరాక్స్‌ చేసిన రూ.2000 నోటును పెట్రోలు బంకులో మార్పిడి చేయబోయాడు ఓ యువకుడు. దీంతో ఆ యువకుడ్ని ఆదివారం పోలీసులకు అప్పగించారు పెట్రోలు బంకు సిబ్బంది.

వివరాల్లోకి వెళితే.. కురవి మండలం తట్టుపల్లి శివారు చంద్యాతండాకు చెందిన ప్రదీప్‌ అనే యువకుడు పెట్రోల్‌ పోసుకుని కొత్తగా వచ్చిన రూ.2వేల నోటును పోలిన నకిలీ నోటును ఇవ్వడంతో బంకు సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు.

Rs 2,000 fake note caught at Mahbubabad petrol pump

నకిలీ నోటు తెచ్చిన యుకుడితోపాటు అతనికి ఆ నోటు ఇచ్చిన మోద్గులగూడెం శివారు తండాకు చెందిన అతని సోదరుడు అనిల్‌ను కూ మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు యువకులను విచారించిన తర్వాత ఈ నకిలీ నోటుకు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నకిలీ నోట్ల తయారీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

English summary
It may be just four days since the Centre introduced the new Rs 2,000 notes, but fake notes are already in circulation. In Kuravi, a customer named Pradeep produced a new Rs 2,000 note at a petrol pump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X