వ్యాపారలావాదేవీలు: నయీం కేసులో విద్యాసాగర రావుకు బిగుస్తున్న ఉచ్చు
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర రావుకు ఉచ్చు బిగుస్తోంది.
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర రావుకు ఉచ్చు బిగుస్తోంది. భువనగిరికి చెందిన వ్యాపారి నాగేందర్ కేసు ఛార్జీషీటులో ఆయన పేరు చేర్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.
నయీంతో సంబంధాలున్నట్లుగా గుర్తించిన సిట్ అధికారులు ఆదివారం విద్యాసాగర్ రావును విచారించారు. సిట్ అధికారులు ఇప్పటికే రెండుసార్లు ఆయనను విచారించారు. ఆదివారం నాడు మూడు గంటల పాటు విచారించారు.

విచారణలో నయీం భార్య ఫర్హానాతో కలిసి విద్యాసాగర్ రావు భార్య భూమి కొన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. విచారణలో భాగంగా ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు.
విద్యాసాగర రావు.. నయీంతో కలిసి వ్యాపార లావాదేవీలు జరిపినట్లు సిట్ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది. నయీం, విద్యాసాగర రావు బంధువులు కలిసి భూమి రిజిస్ట్రేషన్ చేయించిన ఆధారాలు ఉన్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా నయీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని విద్యాసాగర రావు తెలిపారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications