టాలీవుడ్లో మహిళలపై వేధింపులు, త్వరలో ఢిల్లీకి వెళ్తా: ఫిర్యాదు చేసిన శ్రీరెడ్డి
హైదరాబాద్: స్త్రీల సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించిన నటి శ్రీరెడ్డి శుక్రవారం మహిళా సంఘాలతో కలిసి తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ త్రిపురాన వెంకటరత్నంను కలిశారు. మూడు గంటల పాటు భేటీ అయ్యారు.
టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ ఛైర్పర్సన్తో చర్చించారు. అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ పరిశ్రమలోని పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరిస్తామని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ హామీ ఇచ్చారని చెప్పారు.

త్వరలో ఢిల్లీ వెళ్లి జాతీయ మహిళా కమిషన్ను కూడా కలిసి ఈ విషయంపై పిర్యాదు చేస్తామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కుటుంబాల ఆధిపత్యం ఉందని మహిళా సంఘం నాయకురాలు సంధ్య అన్నారు. అందుకే ఏ సమస్యలు ప్రస్తావించినా పరిష్కారం దొరకటం లేదన్నారు. మహిళా ఆర్టిస్టులకు ఉపాధి, భద్రత కల్పించాలన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications