వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద అంబర్ పేట వద్ద బస్సు బీభత్సం: విద్యార్థిని బిందు మృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బిందు అనే ఆరో తరగతి అమ్మాయి మృతి చెందింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదానికి ఓ ప్రయివేటు బస్సు కారణం. ఆ బస్సు అతివేగంతో వస్తూ అదుపు తప్పి ఓ కారు, రెండు ఆటోలను ఢీకొట్టింది. ఇది విజయవాడ హైవే కావడంతో ఇక్కడ ఎప్పుడు రద్దీగా ఉంటుంది.

Student killed and found injured in road accident at Pedda Amberpet

బస్సులు, లారీలు ఇక్కడ వేగంగా వెళ్తుంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

English summary
Student killed and found injured in road accident at Pedda Amberpet on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X