పెద్ద అంబర్ పేట వద్ద బస్సు బీభత్సం: విద్యార్థిని బిందు మృతి
హైదరాబాద్: పెద్ద అంబర్పేట్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బిందు అనే ఆరో తరగతి అమ్మాయి మృతి చెందింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదానికి ఓ ప్రయివేటు బస్సు కారణం. ఆ బస్సు అతివేగంతో వస్తూ అదుపు తప్పి ఓ కారు, రెండు ఆటోలను ఢీకొట్టింది. ఇది విజయవాడ హైవే కావడంతో ఇక్కడ ఎప్పుడు రద్దీగా ఉంటుంది.

బస్సులు, లారీలు ఇక్కడ వేగంగా వెళ్తుంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications