తెలంగాణ ప్రభుత్వానికి మరో దెబ్బ.. రిజర్వేషన్ల పెంపు పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రిజర్వేషన్ల పెంపుపై కేసీఆర్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండొద్దని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.
లోకల్ బాడీ ఎలక్షన్లలో 67 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రతిపాదన సరికాదని తేల్చింది సుప్రీంకోర్టు. బీసీ జనాభా చాలా ఎక్కువగా ఉన్నందున తెలంగాణలోని పరిస్థితుల దృష్ట్యా ఈ అంశం పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అయితే రిజర్వేషన్లు పెంచడం సబబుకాదని తెలంగాణ సర్కార్ అభ్యర్థనను తోసిపుచ్చింది సర్వోన్నత న్యాయస్థానం.

More From
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications