తెలంగాణ ప్రభుత్వానికి మరో దెబ్బ.. రిజర్వేషన్ల పెంపు పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రిజర్వేషన్ల పెంపుపై కేసీఆర్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండొద్దని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.
లోకల్ బాడీ ఎలక్షన్లలో 67 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రతిపాదన సరికాదని తేల్చింది సుప్రీంకోర్టు. బీసీ జనాభా చాలా ఎక్కువగా ఉన్నందున తెలంగాణలోని పరిస్థితుల దృష్ట్యా ఈ అంశం పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అయితే రిజర్వేషన్లు పెంచడం సబబుకాదని తెలంగాణ సర్కార్ అభ్యర్థనను తోసిపుచ్చింది సర్వోన్నత న్యాయస్థానం.

More From
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications