జిఎఎస్టీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
జిఎస్టీ బిల్లును తెలంగాణ శానససభ ఆమోదించింది. జిఎస్టీ బిల్లును ఆమోదించిన పదో రాష్ట్రంగా తెలంగాణ ముందుకు వచ్చింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కెసిఆర్ శానససభలో ప్రతిపాదించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతామని కేంద్రం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications