'వాజపేయి వల్ల నాలాంటి వాళ్లు రాజకీయాల్లోకి'
హైదరాబాద్: అటల్ బిహారీ వాజపేయి, మదన్ మోహన్ మాలవ్యాలకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. దీని పైన తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలు బుధవారం స్పందించారు. వాజపేయి, మాలవ్యాలకు భారతరత్న ఇవ్వడం హర్షణీయమన్నారు.
అందుకు తెలంగాణ ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. భారత్, పాకిస్తాన్ మిత్రత్వానికి వాజపేయి ఎంతగానే కృషి చేశారని చెప్పారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం కోసం మదన్ మోహన్ మాలవ్యా శ్రమదానం చేశారని చెప్పారు.

కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. మాలవ్యా గొప్ప సంస్కర్త, విద్యావేత్త అన్నారు. మహోన్నత వ్యక్తిత్వం కల వాజపేయి వల్ల తన లాంటి వారు ఎందరో రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. అటల్ బిహారీ వాజపేయి ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications