జ్వరం వస్తే కరోనా పరీక్షలు చెయ్యాల్సిందే.. తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన తెలంగాణా సర్కార్ నేడు కరోనా పాజిటివ్ కేసులు 36 కు చేరటంతో అత్యవసర సమావేశం నిర్వహించింది . ఇప్పటివరకు రోజుకు ఇన్ని కేసులు అన్ని లెక్కబెట్టింది కాస్తా ఇప్పడు గంటలలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది .

కరోనా మూడో దశకు చేరుకునే సమయం దగ్గర పడుతుందని, ప్రమాద ఘంటికలు మోగుతాయన్న భయం తెలంగాణ సర్కారును టెన్షన్ పెడుతుంది. ఇక ఈ క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాలని డిసైడయ్యింది. ఏ ఎన్ ఎంలు, ఆశా వర్కర్ల సాయంతో కరోనా లక్షణాలు ఉన్నవారిని ఇటింటికి వెళ్లి చర్యలు చేపట్టేందుకు సిద్దమవుతోంది. జలుబు, దగ్గు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు కనిపిస్తే వీరు వెంటనే ప్రభుత్వానికి సమాచారం చేరవేయనున్నారు. అంతే కాదు ఏ కాస్త చిన్న జ్వరం వచ్చినా కరోనా పరీక్షలు చెయ్యాలని తీసుకున్న నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications