టాలీవుడ్ హీరో స్థలం కబ్జా: నకిలీ డాక్యుమెంట్స్తో మాయ!
నకిలీ డాక్యుమెంట్స్ను సృష్టించి.. ఆ స్థలంలో పాగా వేయాలని చూశారు. ఈ మేరకు ఆ స్థలంలో బోరు వేయడం కూడా ప్రారంభించారు.
హైదరాబాద్: నగరంలో స్థలాలు ఉన్నవాళ్లు.. ఏకాస్త ఏమరపాటుగా ఉన్నా సరే.. రాత్రికే రాత్రే వారి స్థలాలు కబ్జాకు గురవడం ఖాయం. తాజాగా టాలీవుడ్ హీరో రాజా కుటుంబ సభ్యులకు చెందిన స్థలం కబ్జాకు గురైంది.
హైదరాబాద్ లోని బోయిన్ పల్లి పరిధిలో ఉన్న సమతానగర్ లో 1996లో రాజా కుటుంబ సభ్యులు కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఓ చిన్న గది, చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి వదిలేశారు. ఈ క్రమంలో బల్వంతరెడ్డి, మాధవి దంపతుల కన్ను ఆ స్థలంపై పడినట్లు చెబుతున్నారు.

నకిలీ డాక్యుమెంట్స్ను సృష్టించి.. ఆ స్థలంలో పాగా వేయాలని చూశారు. ఈ మేరకు ఆ స్థలంలో బోరు వేయడం కూడా ప్రారంభించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ తంతు రాజా కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వెంటనే బోయిన్ పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications