శ్రీకాకుళంలో భూప్రకంపనలు, బోరబండలో కూడా: భయంతో పరుగెత్తిన ప్రజలు
హైదరాబాద్/శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం నాడు స్వల్పంగా భూప్రకంపసలు వచ్చాయి. ఎచ్చర్ల,, పొందూరు మండలాల్లో ప్రకంపనలు కనిపించాయి. కింతలిలో ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తారు.

బోరబండలో భూప్రకంపన వదంతులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భూమి కంపించినట్లుగా వదంతులు వినిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి గాయత్రి నగర్, పద్మావతి నగర్, భవానీ శంకర్ నగర్ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా 3 సెకన్ల పాటు కంపించినట్లుగా తెలుస్తోంది. జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగు తీశారు. అయితే, ఇవి భూప్రకంపనలా లేక పేలుడా అని తేలాల్సి ఉంది. కొందరు పేలుడు ఆంటున్నారు. అధికారులు పరిశీలిస్తున్నారు.
More From
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!












Click it and Unblock the Notifications