మరో కోణం: రూ.200 కోట్ల వెంచర్ వెనుక నయీం, ఎండీతో లింక్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ శివారులోని ఓ వెంచర్ వెనుక నయీం హస్తం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వెంచర్ విలువ రూ.200 కోట్లు. దీని వెనుక నయీం ఉన్నట్లుగా తాజాగా ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్)కు ఫిర్యాదు అందింది.
రూ.200 కోట్ల విలువైన ఈ వెంచర్ కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్కడి దేవతల గుట్టమీద ఉన్న దేవాలయాన్ని కూల్చివేశారని స్థానికులు కొన్నాళ్ల క్రితం ఆందోళనలకు దిగారు. తిరిగి ఆలయం నిర్మించాలంటూ వారు ఉద్యమిస్తున్నారు.

ఈ విషయమై స్థానికులకు అండగా ఉన్న బీజేపీ నేత ఒకరిని నయీం అనుచరులు గతంలో బెదిరించారు. ఈ సంఘటన పైన ఆయన ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయాలంటూ పహడీషరీఫ్ పోలీసులను ఆదేశించారు.
సదరు వెంచర్ యజమానులు తాము నయీంకు ప్రధాన అనుచరులుగా చెబుతూ అందరినీ బెదిరించేవారని తెలుస్తోంది. ఆ యజమాని కూడా బెదిరింపులకు పాల్పడేవాడని అంటున్నారు. అతనికి కూడా మాఫియాతో లింకులు ఉన్నాయని, బంగారం స్మగ్లింగ్ చేసేవాడని స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications