వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అన్నా హజారేకు ఎన్నారైల మద్దతు

నిరశన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనేందుకు ఇప్పటికే చాలా మంది ప్రవాస భారతీయులు ఉత్సుకతతో ఉన్నారని ఆయన తెలిపారు. 'భారత బంగారు భవిత కోసం ఉద్యమించాల్సిన తరుణం అసన్నమైంది. ఈ సమయంలో ప్రతి భారతీయుడు ఎక్కడ ఉన్నా స్పందించి అవినీతి భూతాన్ని అంతం చేసేందుకు ముందుకు రావాలి' అని ఆయన కోరారు. మార్చి 12-26 మధ్యకాలంలో భారత్లో అవినీతికి వ్యతిరేకంగా అమెరికాలోని 14 మహా నగరాలలో 240 మైళ్ల మేర చేపట్టిన దండి మార్చ్II కార్యక్రమానికి మాదిరిగానే ఈ కార్యక్రమానికి కూడా అద్భుత స్పందన వస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.