సుంకిరెడ్డి నారాయణరెడ్డి సాహిత్య సమాలోచన సదస్సు..
ప్రముఖ కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి నాలుగు దశాబ్దాల సాహిత్య సమాలోచన సదస్సు డిసెంబర్11న హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరగనుంది.
హైదరాబాద్ : ప్రముఖ కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి నాలుగు దశాబ్దాల సాహిత్య సమాలోచన సదస్సు డిసెంబర్11న హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరగనుంది. ఉదయం 10గం.ల నుంచి సాయంత్రం 5గం.ల వరకు జరిగే ఈ సమాలోచనలో సుంకిరెడ్డి 'తావు' 'దాలి' పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది.

అలాగే తెలంగాణలో తొలి సాహిత్య చరిత్ర 'ముంగిలి', 'విమర్శ పరిశోధన కలనేత-గనుమ', తెలంగాణ అస్తిత్వ కేతనం- 'తెలుగు సాహిత్యంలో సునారె విశిష్టత', 'ఉద్యమాలను మలుపు తిప్పే ప్రశ్న-తోవ ఎక్కడ', 'జముకు పత్రిక నిర్వహణ', ససుంకిరెడ్డి రచనలు స్త్రీ ద్రుక్కోణం' వంటి అంశాలపై ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి.

పలువురు ప్రొఫెసర్లు, కవులు, రచయితలు, ఇందులో పాల్గొననున్నారు. సదస్సుకు సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షత వహిస్తుండగా.. నిర్వహణ కమిటీ కార్యదర్శులుగా కాసుల ప్రతాపరెడ్డి, డా.నాళేశ్వరం శంకరం, డా.వెల్దండి శ్రీధర్, గాదె వెంకటేశ్,ఏశాల శ్రీనివాస్, కరెంట్ రావు, కేశబోయిన రవికుమార్ వ్యవహరించనున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications