గౌతమి ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ :సికింద్రాబాద్ నుండి కాకినాడ వరకు వెళ్ళే గౌతమి ఎక్సెప్రెస్ రాత్రి 1.10 నిముషాలకు అగ్ని ప్రమాదానికి లోనయ్యింది. వరంగల్ కె.సముద్రం మధ్య గల తాళ్ళ పూసల పల్లి వద్ద ఈ ప్రమాదం జర్గింది. మొదట ఎస్.9 భోగీలో మంటలు చెలరేగి ఎస్ 10,ఎస్ 11,ఎస్ 12,ఎస్ 13 వరకూ వ్యాపించి పూర్తిగా దగ్ధమయిపోయాయి. అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 50 మంది వరకూ తీవ్రస్ధాయిలో గాయపడ్డారు.ముగ్గురు ప్రయాణీకులు సజీవదహనం చెందారు.ఇంకా ఆరు శవాలు భోగీల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని గుర్తించారు. పైనున్న ఒక ఫ్యాన్ నుండి ఈ మంటలు చెలరేగినట్లు ప్రాధమిక అంచనాలు వేస్తున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications