జగన్ ఎంత రెచ్చగొట్టినా ఇంతే, ఆ పరిస్థితి తేవద్దు: మంత్రి పత్తిపాటి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళారం నాడు మండిపడ్డారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళారం నాడు మండిపడ్డారు.

జగన్ ఎంత రెచ్చగొట్టినా రాజధాని నిర్మాణం ఆగదని, భూసేకరణ ఆగదన్నారు. అలాగే అభివృద్ధి ఆగదని చెప్పారు. తొంబై ఎనిమిది శాతం మంది రైతులు రాజధానికి సహకరిస్తున్నారన్నారు.
అయినా అడ్డుకునేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నారన్నారు. భూముల ధరలను కోల్పోయే పరిస్థితిని తీసుకురావద్దని జగన్కు విజ్ఞప్తి చేశారు.
కొనుగోలు కేంద్రాల్లోనే కంది పప్పు అమ్మాలి: పత్తిపాటి
కంది పంటకు రూ.5,050 మద్దతు ధర కల్పిస్తున్నామని పత్తిపాటి చెప్పారు. కంది కొనుగోలు కేంద్రాల్లోనే కందిపప్పును విక్రయించాలన్నారు. 20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, దళారులకు ధాన్యాన్ని విక్రయించవద్దని రైతులకు సూచించారు. ఇన్ పుట్ సబ్సిడీతో కలిపి బీమా సొమ్ము చెల్లిస్తామన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications