టీడీపీలోకి జగన్ పార్టీ ఎమ్మెల్యే సోదరుడు!: కారణం ఇదేనా?
ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన మరో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన మరో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కుటుంబ రాజకీయ విభేదాలతో నలుగుతున్న ఆయన అధికార పార్టీలో చేరేందుకు సుముఖత చూపుతున్నారు. ఆయనే ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి.
ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి రాజకీయంగా చురుగ్గా ఉంటున్నా.. అంతర్గతంగా ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, కొంత కాలంగా మధుసూదన్ రెడ్డికి కుటుంబంలో ప్రాధాన్యం తగ్గిందనే వాదనలు ఆ పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నాయి.

అందుకు కారణం రాజకీయ, అంతర్గత విషయాల్లో అదే కుటుంబంలోని మరో వ్యక్తి కీలకంగా మారడమేనట. ఈ నేపథ్యంలో కొంత కలత చెందిన మధుసూదన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో చేరాలని భావించినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు టీడీపీ నేతలు మధుసూదన్ రెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలిసింది.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications