వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షేర్ మార్కెట్ లో లాభాల పంట
బీఎస్ఈ సూచి సెన్సెక్స్ ఐదు వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్ 343 పాయింట్లు ఎగసి 16,772 వద్ద స్థిరపడింది. ఎన్ ఎస్ ఈ సూచి నిఫ్టీ కీలక 5 వేల పాయింట్ల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 5,017 వద్ద కుదురుకుంది. అన్ని ప్రధాన వాటాలు లాభాలను ఆర్జించాయి.
Comments
షేర్ మార్కెట్ ప్రణబ్ ముఖర్జీ ముంబై స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ లాభాలు pranab mukherjee mumbai stock market profit
Story first published: Tuesday, March 2, 2010, 16:55 [IST]