షేర్ మార్కెట్ లో లాభాల పంట

బీఎస్ఈ సూచి సెన్సెక్స్ ఐదు వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్ 343 పాయింట్లు ఎగసి 16,772 వద్ద స్థిరపడింది. ఎన్ ఎస్ ఈ సూచి నిఫ్టీ కీలక 5 వేల పాయింట్ల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 5,017 వద్ద కుదురుకుంది. అన్ని ప్రధాన వాటాలు లాభాలను ఆర్జించాయి.












Click it and Unblock the Notifications