టిడిపి నుంచి బంగి అనంతయ్య బహిష్కరణ

చంద్రబాబు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేపు తాను పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తానని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులు కెఇ కృష్ణ మూర్తి తదితరులపై ఆయన విమర్శలు చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వినూత్న ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా, విచిత్ర వేషధారణలు ధరించి ప్రదర్శనలు చేయడం ద్వారా ఆయన రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తూ వచ్చారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications