వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐటీ పరిశ్రమకు విశాఖ నగరం అనుకూలం
ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఐబీఎం కూడా తోడైతే ఈ ప్రాంతంలోని మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశా రు. ముంబయి, పూనే, బెంగళూరు, చెన్నై నగరాలకు ఐటీ నిపుణులు తరలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ సంస్థలను ఇక్కడ ఏ ర్పాటు చేస్తే వలసలను అరికట్టే వీలుంటుందని చెప్పారు. రవాణా, విద్యుత్, మంచినీరు పుష్కలంగా ఉన్నాయన్నారు. సమావేశంలో ఐబీఎం ప్రతినిధులు అమంద, అనూజ్, సుజిత్, సీతారాం పాల్గొన్నారు.
Story first published: Wednesday, March 10, 2010, 9:25 [IST]