చర్చకు పట్టు: శాసనసభ వాయిదా

ప్రతిపక్షాలు వినకుండా చేనేత కార్మికుల సమస్యలపై చర్చ జరగాల్సిందేనని పట్టు బట్టాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని కోల్పోవద్దని, విలువైన సభా సమయాన్ని వృధా చేయవద్దని స్పీకర్ సూచించారు. డిమాండ్లపై చర్చ సందర్భంగా ఆ విషయంపై మాట్లాడవచ్చునని ఆయన సూచించారు. అయినా ప్రతిపక్షాల సభ్యులు వినలేదు. సభా కార్యక్రమాలు స్తంభించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications