ధరలపై విపక్షాలు హర్తాల్: అరెస్టులు

నల్గొండజిల్లాలో తెల్లవారు జామునుంచే తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ పార్టీల కార్యకర్తలు వీధుల్లో సంచరిస్తూ ఆందోళనకు దిగారు. హర్తాళ్ కు సహకరించాలని అన్ని వర్గాల ప్రజలను కోరారు. బంద్ కారణంగా 9వనెంబరు జాతీయరహదారి బోసిపోయింది. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ కార్యకర్తలు ఉదయాన్నే ఎన్టీఆర్ బస్టాండ్ చేరుకుని బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావుతోపాటు, పలువురు కార్యకర్తలను అరెస్టుచేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, అమలాపురంల్లో కూడా ప్రతిపక్షాల కార్యకర్తలు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications