ధరలపై విపక్షాలు హర్తాల్: అరెస్టులు

నల్గొండజిల్లాలో తెల్లవారు జామునుంచే తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ పార్టీల కార్యకర్తలు వీధుల్లో సంచరిస్తూ ఆందోళనకు దిగారు. హర్తాళ్ కు సహకరించాలని అన్ని వర్గాల ప్రజలను కోరారు. బంద్ కారణంగా 9వనెంబరు జాతీయరహదారి బోసిపోయింది. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ కార్యకర్తలు ఉదయాన్నే ఎన్టీఆర్ బస్టాండ్ చేరుకుని బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావుతోపాటు, పలువురు కార్యకర్తలను అరెస్టుచేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, అమలాపురంల్లో కూడా ప్రతిపక్షాల కార్యకర్తలు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications