చంద్రబాబు నాయుడు కంటతడి: రాత్రీ భోజనం తీసుకునేందుకు ససేమిరా

చంద్రబాబు సహా 74 మంది తెదేపా నేతలకు ధర్మాబాద్ మెజిస్ట్రేట్ ఈ నెల 26 వరకు జ్యుడీషియల్ కస్టడిని పొడిగించింది. నాలుగు రోజులపాటు ఐటీఐ కళాశాలలో ఉంచిన నేతలను సోమవారం రాత్రి ఔరంగాబాద్ జైలుకు తరలించటానికి మహారాష్ట్ర పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఐజీ శారదా ప్రసాద్ యాదవ్, ఎస్పీ సందీప్ కార్నిక్ల పర్యవేక్షణలో నేతల తరలింపునకు ఏర్పాట్లు జరిగాయి. టిడిపి నేతలకు చెందిన 24 సొంత వాహనాలకు మహారాష్ట్ర పోలీసులు అనుమతులు ఇచ్చారు. నేతలను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సులతో పాటు 60కి పైగా మహారాష్ట్ర వాహనాలు ఏర్పాటు చేశారు. మొత్తం 100 వాహనాలతో కాన్వాయ్ వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. నేతల కాన్వాయ్ వెళ్లడానికి ముందు, తర్వాత గంట తేడాతో ఇతర వాహనాలను అనుమతించకూడదని నిర్ణయించారు. నలుగురు నేతలకు పది మంది చొప్పున వందల మంది పోలీసులను ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications