హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో లోకల్ రైలు ఢీకొని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాద్ లోకల్ రైలు ఎంఎంటిఎస్ ప్రమాదానికి మరో యువతి బలైంది. గురువారం ఎంఎంటిఎస్ రైలు ఢీకొని బెత్లాహాం నర్సింగ్ కాలేజీకి చెందిన థెరిస్సా అనే విద్యార్థిని సీతాఫల్ మండిలో ఎంఎంటిఎస్ రైలు ఢీకొని మరణించింది. ఆ ఘటన మరిచిపోక ముందే శుక్రవారం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన మరో యువతి ఎంఎంటిఎస్ రైలు ప్రమాదానికి గురైంది.

సనత్ నగర్ ప్రాంతంలోని ఫతేనగర్ ఎంఎంటిఎస్ రైలు ఢీకొని ఆ యువతి మరణించింది. పట్టాలు దాటుతుండగా వేగంగా వస్తున్న రైలు ఆ యువతిని ఢీకొట్టింది. దాంతో స్థానికులు ఆందోళనకు దిగారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X