Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాదులో లోకల్ రైలు ఢీకొని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

Hyderabad
హైదరాబాద్: హైదరాబాద్ లోకల్ రైలు ఎంఎంటిఎస్ ప్రమాదానికి మరో యువతి బలైంది. గురువారం ఎంఎంటిఎస్ రైలు ఢీకొని బెత్లాహాం నర్సింగ్ కాలేజీకి చెందిన థెరిస్సా అనే విద్యార్థిని సీతాఫల్ మండిలో ఎంఎంటిఎస్ రైలు ఢీకొని మరణించింది. ఆ ఘటన మరిచిపోక ముందే శుక్రవారం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన మరో యువతి ఎంఎంటిఎస్ రైలు ప్రమాదానికి గురైంది.

సనత్ నగర్ ప్రాంతంలోని ఫతేనగర్ ఎంఎంటిఎస్ రైలు ఢీకొని ఆ యువతి మరణించింది. పట్టాలు దాటుతుండగా వేగంగా వస్తున్న రైలు ఆ యువతిని ఢీకొట్టింది. దాంతో స్థానికులు ఆందోళనకు దిగారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+