హైదరాబాదులో లోకల్ రైలు ఢీకొని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

సనత్ నగర్ ప్రాంతంలోని ఫతేనగర్ ఎంఎంటిఎస్ రైలు ఢీకొని ఆ యువతి మరణించింది. పట్టాలు దాటుతుండగా వేగంగా వస్తున్న రైలు ఆ యువతిని ఢీకొట్టింది. దాంతో స్థానికులు ఆందోళనకు దిగారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications