హైకోర్టు బెంచ్ తెచ్చుకుంటే విభజనే: లగడపాటి రాజగోపాల్

అయితే లాయర్లు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండా డిసెంబర్ 31 వరకు ఆగాలని చెప్పారు. అంతవరకు కోర్టులకు తాళాలు వేయటం, జిల్లా బంద్ లు నిర్వహించటం మానుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ఇప్పుడే బెంచ్ ఇస్తే అది రాష్ట్ర విభజనకు దారి తీస్తుందని ఆయన చెప్పారు. కొమరం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న వాళ్లు మొదట ఆయన విగ్రహాన్ని ఏర్పరిచి ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పారు. అయితే గిరిజనుల హక్కుల కోసం పోరాడిన అలాంటి యోధుల విగ్రహాలు రాష్ట్రమంతటా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఆయన విగ్రహాల్ని ఏర్పాటు చేయటానికి సుముఖంగానే ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications