హైదరాబాద్ వంద రోజుల ప్రణాళికకు రూ. 150 కోట్లు: కిరణ్ కుమార్

హైదరాబాద్ మొత్తానికి విద్యుత్ అభివృద్ధి కోసం రూ. 160 కోట్లు, దీంతో హుస్సేన్ సాగర్ కూడా అభివృద్ధి అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. చిన్న చిన్న ప్రాజెక్టుల మెరుగు కోసం రూ. 25కోట్లు, రూ. 30 కోట్లతో నగరంలోని కొత్త బస్సులు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వంద రోజుల్లో ఇప్పటికే 30 రోజుల పనులు పూర్తి అయ్యాయని, మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, మంచినీటి సదుపాయాలు కల్పించామని, ఇంకా 70 రోజులలో మిగతా పనులు అనుకున్న విధంగా అన్నిపనులు పూర్తి చేస్తామని ఆయన అన్నారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications