ముఖ్యమంత్రి కరుణానిధి కలైంజ్ఞర్ టీవీ చానెల్పై సిబిఐ దాడులు

ఈ సోదాల సమయంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే, ఛానల్కు చెందిన ఉన్నతాధికారులను తమ అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు గంటల తరబడి విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ కుంభకోణం కేసులో అరెస్టు చేసిన ఏ.రాజాను తీహార్ జైలుకు పంపించారు. అంతేకాకుండా, డీఎంకే చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి కుమార్తె, రాజ్యసభ ఎంపీ కనిమొళికి కూడా ఈ కుంభకోణంతో సంబంధంతో ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఆమె నడుపుతున్న ఒక స్వచ్చంధ సంస్థకు స్పెక్ట్రమ్ నిధులు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమెను కూడా సీబీఐ విచారించ వచ్చనే ప్రచారం జరుగుతోంది.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications