దిగొచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్, 2జి స్కామ్పై జెపిసికి ప్రకటన

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై జెపిసి విచారణకు అంగీకరించినందుకు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రతిపక్ష విజయమో, అధికార పక్షం అపజయమో కాదని, ఇది ప్రజాస్వామ్య విజయమని ఆమె అన్నారు. జెపిసిని ప్రకటించినందుకు సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కూడా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications