వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దిగొచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్, 2జి స్కామ్పై జెపిసికి ప్రకటన
2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై జెపిసి విచారణకు అంగీకరించినందుకు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రతిపక్ష విజయమో, అధికార పక్షం అపజయమో కాదని, ఇది ప్రజాస్వామ్య విజయమని ఆమె అన్నారు. జెపిసిని ప్రకటించినందుకు సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కూడా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
English summary
PM Manmohan Singh announced today JPC on 2G spectrum scam. He said that Government is committed to curb corruption. Sushma Swaraj thanked pm for accepting JPC probe.
Story first published: Tuesday, February 22, 2011, 11:33 [IST]