జెఏసి వర్సెస్ పోలీస్: ఉద్రిక్తంగా మారనున్న రేపటి రైల్రోకో!

కాగా రైల్రోకో కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. తక్కువ దూరంగల రైళ్లను రద్దు చేయడంతో పాటు, ఎక్కువ దూరంగల రైళ్ల వేళల్లో మార్పులు చేస్తున్నట్టు చెప్పారు.కాగా రైల్రోకో సందర్భంగా ఎవరైనా రైళ్ల రాకపోకలను అడ్డుకుంటే ఊరుకునేది లేదని రాష్ట్ర డిజిపి అరవింద్ రావు స్పష్టం చేశారు. రైళ్ల వేగం పరిధి 50 కిలోమీటర్లకు తగ్గించాలన్నారు. రైళ్లను ఆపినా, ధ్వంసం చేసినా ఊరుకునేది లేదన్నారు. ప్రతి రెండు కిలోమీటర్లకు పెట్రోలింగ్ పెడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications