జెఏసి వర్సెస్ పోలీస్: ఉద్రిక్తంగా మారనున్న రేపటి రైల్రోకో!

కాగా రైల్రోకో కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. తక్కువ దూరంగల రైళ్లను రద్దు చేయడంతో పాటు, ఎక్కువ దూరంగల రైళ్ల వేళల్లో మార్పులు చేస్తున్నట్టు చెప్పారు.కాగా రైల్రోకో సందర్భంగా ఎవరైనా రైళ్ల రాకపోకలను అడ్డుకుంటే ఊరుకునేది లేదని రాష్ట్ర డిజిపి అరవింద్ రావు స్పష్టం చేశారు. రైళ్ల వేగం పరిధి 50 కిలోమీటర్లకు తగ్గించాలన్నారు. రైళ్లను ఆపినా, ధ్వంసం చేసినా ఊరుకునేది లేదన్నారు. ప్రతి రెండు కిలోమీటర్లకు పెట్రోలింగ్ పెడతామని చెప్పారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications