వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ట్రైవ్యాలీ విద్యార్థుల కోసం కృష్ణను కలిసిన టిడిపి, కాంగ్రెసు ఎంపీలు
ఈ సమస్యను అమెరికా ప్రధాని బరాక్ ఒబామా, విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ దృష్టికి తీసుకు వెళ్లాలని వారు కోరారు. విద్యార్థులకు వీసా గడువు ముగిసి నందున, వీసా విషయంలో ఉన్న కఠిన నిబంధనలను పట్టించుకోకూడదని కోరారు. కాగా ఎస్ఎం కృష్ణ తమ అభ్యర్థనను సానుకూలంగా విన్నారని, అమెరికా విదేశాంగ మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఎస్.ఎం కృష్ణను కలిసిన వారిలో నామా నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Comments
English summary
State Congress and TDP MPs met foreign minister SM Krishna on Tri Vally issue today. They demanded to release students who are sentenced. Centre minister Jaipal Reddy said SM Krishna promised on students protection.
Story first published: Thursday, March 17, 2011, 14:20 [IST]