ఐఎఎస్ అవతారమెత్తిన మాయలేడి, పిఎం సలహాదారునని మోసాలు

సుమన్ సింగ్ నలుగురు ఐఎఎస్, ఐపియస్ అధికారులను కూడా మోసం చేసినట్లు తెలుస్తోంది. వారి నుంచి ఆమె డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఆమెను ఐఎఎస్ అధికారిగా భావించి వారు డబ్బులు ఇచ్చారని సమాచారం. ఆ తర్వాత ఎఎఎస్ అధికారుల జాబితా చూస్తే వారికి ఏ పేరు ఎక్కడా కనిపించలేదని చెబుతున్నారు. పలువురు కాంగ్రెసు నాయకులను కూడా ఆమె మోసం చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి గత 12 ఏళ్లుగా ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications