ఐఎఎస్ అవతారమెత్తిన మాయలేడి, పిఎం సలహాదారునని మోసాలు

సుమన్ సింగ్ నలుగురు ఐఎఎస్, ఐపియస్ అధికారులను కూడా మోసం చేసినట్లు తెలుస్తోంది. వారి నుంచి ఆమె డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఆమెను ఐఎఎస్ అధికారిగా భావించి వారు డబ్బులు ఇచ్చారని సమాచారం. ఆ తర్వాత ఎఎఎస్ అధికారుల జాబితా చూస్తే వారికి ఏ పేరు ఎక్కడా కనిపించలేదని చెబుతున్నారు. పలువురు కాంగ్రెసు నాయకులను కూడా ఆమె మోసం చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి గత 12 ఏళ్లుగా ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు చెబుతున్నారు.
More From
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ??












Click it and Unblock the Notifications