హైదరాబాదు సిటీలో పట్టపగలు రెండు కిలోల బంగారం చోరీ

హాల్ మార్క్ చెకింగ్ సమయంలోనే ఈ దొంగతనం జరిగినట్లు కూడా చెబుతున్నారు. అయితే, బాధితుడిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలు బయటివారు ఇంత సాహసానికి ఒడిగడతారని ఎవరూ అనుకోవడం లేదు.












Click it and Unblock the Notifications