జైపాల్ రెడ్డిపై మండిపడుతున్న తెలంగాణవాదులు, ఇంటి ముందు ధర్నా

కాగా, జిల్లాల్లోనూ జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగుడాలో జైపాల్ రెడ్డి ప్రకటనకు వ్యతిరేకంగా తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. మంత్రి పదవికి జైపాల్ రెడ్డి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. తాను తెలంగాణను ఉద్దేశించి ఆ మాటలు అనలేదని జైపాల్ రెడ్డి వివరణ ఇచ్చినా తెలంగాణవాదులు శాంతించడం లేదు.
సొంత కాంగ్రెసు పార్టీ నాయకుడు వి. హనుమంతరావు జైపాల్ రెడ్డిపై దుమ్మెత్తి పోశారు. జైపాల్ రెడ్డి ఆ విధమైన ప్రకటన చేయడం సరి కాదని ఆయన అన్నారు. ప్రజలు జైపాల్ రెడ్డిని హర్షించరని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దకు ఈ నెల 15వ తేదీన జైపాల్ రెడ్డి తమతో పాటు రావాలని ఆయన సూచించారు. తెలంగాణ కోసం జైపాల్ రెడ్డి నిలబడతారని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారని ఆయన అన్నారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications