సత్యసాయి ట్రస్టు సభ్యులు డబ్బులు తరలిస్తున్నారు?: పుట్టపర్తిలో హడావుడి

దీంతో ట్రస్టు సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. ట్రస్టు సభ్యులు నలుగురు ఆదివారం అకస్మాత్తుగా యజుర్ మందిరంలోకి వెళ్లారు. దీంతో అందరిలో మరింత అనుమానం బలపడిపోతోంది. యజుర్ మందిరంలోని డబ్బును గురు, శుక్రవారాల్లో లెక్కించిన విషయం తెలిసిందే. అయితే డబ్బును అంతా లెక్కించకుండా కొంత మాత్రమే లెక్కించి మిగిలిన డబ్బును చాటుగా తరలిస్తున్నట్లుగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పట్టుబడిన సూట్ కేసును మందిరం తెరిచిన రోజే ప్రశాంతి నిలయంలోని మరోచోటకు తరలించినట్లుగా తెలుస్తోంది.
More From
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications