రాజీనామాతో వచ్చిన పిజెఆర్ తనయుడు విష్ణువర్ధన్

తన తండ్రి పిజెఆర్ తెలంగాణ కోసం, 610 జివో రద్దు కోసం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీపై అలుపెరగని పోరాటం చేశారని తాను కూడా తన తండ్రి బాటలోనే పయనిస్తానని అన్నారు. అవసరం వచ్చినప్పుడు రాజీనామాకు తాను సిద్ధమని పలుమార్లు ప్రకటించానని ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ కోసం సుమారు 600 మంది విద్యార్థులు చనిపోయారని ఆయన గుర్తు చేశారు. కాగా సభాపతి ఫార్మట్లో విష్ణు రాజీనామా చేశారు. అయితే అందులో ఆయన సెటిలర్స్ రక్షణ కోసం కొన్ని కండిషన్స్ పెట్టారు. సెటిలర్స్ కోసం కండిషన్స్ పెడితే రాజీనామా ఆలస్యమవుతుందని ప్రశ్నించగా మరో రాజీనామాతో వస్తానని చెప్పారు.
More From
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications