వైయస్ జగన్ పార్టీయా కాదా చెప్తా: కొండా సురేఖ

సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ తన తల్లి ఆనారోగ్యం కారణంగానే తమతో పాటు రాజీనామా చేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుది దొరల తెలంగాణ అజెండా అని విమర్శించారు. దొరలు వేదికపై ప్రసంగాలు చేస్తే తెలంగాణ రాదన్నారు. అందరి సహకారం తీసుకుంటేనే తెలంగాణ వస్తుందన్నారు. ఉప ఎన్నికలు వస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేయాలా వద్దా అనేది తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. గతంలో తెలంగాణ కోసం తాము ఢిల్లీ వెళ్లామని చెప్పారు. రాజ్యాంగ సంక్షేభంతోనే తెలంగాణ సాధ్యమన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు సైతం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
సకల జనుల సమ్మెకు మద్దతుగానే రాజీనామా చేసినట్లు చెప్పారు. మా రాజీనామాలు ఏవిధంగా ఆమోదింప చేసుకోవాలా అని ఆలోచిస్తున్నామన్నారు. వైయస్కుతెలంగాణలోనూ అభిమానులున్నారని భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి అన్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న దృష్ట్యా వారు బయటకు రాలేక పోతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ఏర్పడే వేదికపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications